1772
1772 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1769 1770 1771 - 1772 - 1773 1774 1775 |
| దశాబ్దాలు: | 1750లు 1760లు - 1770లు - 1780లు 1790లు |
| శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
- ఫిబ్రవరి 17: పోలెండ్ దేశం మొదటిసారిగా విభజించబడింది.
- ఆగష్టు 12: జావా ద్వీపాలలో అగ్నిపర్వతం పగిలిన సంఘటనలో వేలమంది మరణించారు.[1]
జననాలు

Ram Mohan Roy statue
- మే 22: రాజా రామ్మోహన్ రాయ్, సుప్రసిద్ధ సంఘ సంస్కర్త. (మ.1833)
మరణాలు
- మాధవరావు పీష్వా: భారతదేశపు మహారాజు.
- మూడవ షాజహాన్ మొఘల్ వంశానికి చెందిన చక్రవర్తి. (జ.1711)
పురస్కారాలు
మూలాలు
- "Papandayan". Global Volcanism Program. Smithsonian Institution. Retrieved 2010-09-09.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.