సి.సుబ్రమణ్యం
సియస్గా సుపరిచితులైన చిదంబరం సుబ్రమణ్యం (జనవరి 30, 1910 - నవంబర్ 7, 2000) భారత దేశం ఆహారధాన్యాల స్వయంసంవృద్ధి సాధించడంలో దోహదపడ్డారు. కేంద్రప్రభుత్వంలో ఈయన వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే (1964-67) భారత దేశంలో హరిత విప్లవానికి అంకురార్పణ జరిగింది. భారత ప్రభుత్వం 1998లో ఈయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది.

C-SUBRAMANIAM10798
| భారతరత్న చిదంబరం సుబ్రహ్మణ్యం | |||
Minister of Defence | |||
| పదవీ కాలము 28 July 1979 – 14 January 1980 | |||
| ప్రధాన మంత్రి | Charan Singh | ||
|---|---|---|---|
| ముందు | Jagjivan Ram | ||
| తరువాత | Indira Gandhi | ||
Minister of Finance | |||
| పదవీ కాలము 1975 – 1977 | |||
| ప్రధాన మంత్రి | Indira Gandhi | ||
| ముందు | Yashwantrao Chavan | ||
| తరువాత | Haribhai M. Patel | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1910 జనవరి 30 | ||
| మరణం | 2000 నవంబరు 7 (వయసు 90) | ||
బయటి లింకులు
- A visionary and a statesman: 1998 Frontline పత్రికలో సుబ్రహ్మణ్యం గురించి
- మహారాష్ట్ర గవర్నర్ వెబ్ సైట్ లో సుబ్రహ్మణ్యం గురించి
- భారతరత్న సుబ్రహ్మణ్యం చెన్నై ఆన్ లైన్
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
