సరిపల్లి (నెల్లిమర్ల)
సరిపల్లి, విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలానికి చెందిన గ్రామము. సరిపల్లిలో ఏడవ శతాబ్దం నుండి పదవ శతాబ్దం వరకు కళింగులు నిర్మించిన డిబ్బి లింగేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధి చెందినది. ఆలయం పైన హృద్యంగా చెక్కిన శిల్పాలు ఉన్నవి.[2] సరిపల్లి, చంపావతి నది తీరాన ఉన్నది.
| సరిపల్లి | |
| — రెవిన్యూ గ్రామం — | |
![]() సరిపల్లి గ్రామము.[1], విజయనగరం జిల్లా |
|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | విజయనగరం |
| మండలం | నెల్లిమర్ల |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 3,440 |
| - పురుషుల సంఖ్య | 1,700 |
| - స్త్రీల సంఖ్య | 1,740 |
| - గృహాల సంఖ్య | 882 |
| పిన్ కోడ్ | 535 280 |
| ఎస్.టి.డి కోడ్ | |
దిబ్బలింగేశ్వర దేవాలయం, సరిపల్లి.

రామలింగేశ్వర దేవాలయం, సరిపల్లి.
మూలాలు
గ్రామ జనాభా
- జనాభా (2011) - మొత్తం 3,440 - పురుషుల సంఖ్య 1,700 - స్త్రీల సంఖ్య 1,740 - గృహాల సంఖ్య 882
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
