విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు
లోక్సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ మొదటి 1952-57 లంక సుందరం, గాము మల్లుదొర ఇండిపెండంట్ రెండవ 1957-62 పి.వి.జి.రాజు సోషలిస్ట్ పార్టీ మూడవ 1962-67 విజయ్ ఆనంద భారత జాతీయ కాంగ్రెస్ నాల్గవ 1967-71 తెన్నేటి విశ్వనాథం ప్రోగ్రెస్సివ్ గ్రూప్ ఐదవ 1971-77 పి.వి.జి.రాజు భారత జాతీయ కాంగ్రెస్ ఆరవ 1977-80 ద్రోణంరాజు సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980-84 కె.అప్పలస్వామి భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిదవ 1984-89 భాట్టం శ్రీరామమూర్తి తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ 1989-91 ఉమా గజపతిరాజు భారత జాతీయ కాంగ్రెస్ పదవ 1991-96 ఎం.వి.వి.ఎస్.మూర్తి తెలుగుదేశం పార్టీ పదకొండవ 1996-98 టి.సుబ్బిరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పన్నెండవ 1998-99 టి.సుబ్బిరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదమూడవ 1999-04 ఎం.వి.వి.ఎస్.మూర్తి తెలుగుదేశం పార్టీ పదునాల్గవ 2004-09 నేదురుమల్లి జనార్ధనరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదిహేనవ 2009-14 దగ్గుపాటి పురందరేశ్వరి భారత జాతీయ కాంగ్రెస్ పదిహారవ 2014-19 కంభంపాటి హరిబాబు భారతీయ జనతా పార్టీ
2004 ఎన్నికలు
2004 ఎన్నికల ఫలితాలను తెలిపే చిత్రం
డా. ఎం.వి.వి.ఎస్.మూర్తి (40.75%)
ఇతరులు (4.98%)
| భారత సాధారణ ఎన్నికలు,2004:విశాఖపట్టణం | |||||
|---|---|---|---|---|---|
| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
| కాంగ్రెస్ | నేదురుమల్లి జనార్థనరెడ్డి | 524,122 | 54.27 | +8.71 | |
| తె.దే.పా | డా. ఎం.వి.వి.ఎస్.మూర్తి | 393,551 | 40.75 | -9.21 | |
| బసపా | కొలవెంటి సుందరరావు | 16,673 | 1.73 | ||
| స్వతంత్ర అభ్యర్ది | భారనికాన రామారావు | 11,002 | 1.14 | ||
| ఎస్.పి | మండెం సుభాష్ చంద్ర బోస్ యాదవ్ | 5,685 | 0.59 | -0.47 | |
| స్వతంత్ర అభ్యర్ది | సత్యనారాయణ మచిరాజు | 5,602 | 0.58 | ||
| పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా | బి.వంశీ కిరణ్ | 2,920 | 0.30 | ||
| స్వతంత్ర అభ్యర్ది | ఎస్.వి.బి.రెడ్డి | 2,358 | 0.24 | ||
| రాష్ట్రీయ జనతాదళ్ | మామిడి సోమునాయుడు | 2,018 | 0.21 | ||
| స్వతంత్ర అభ్యర్ది | గుడివాడ అప్పారావు | 1,809 | 0.19 | ||
| మెజారిటీ | 130,571 | 13.52 | +17.92 | ||
| మొత్తం పోలైన ఓట్లు | 965,740 | 63.75 | -0.65 | ||
| తె.దే.పా పై కాంగ్రెస్ విజయం సాధించింది | ఓట్ల తేడా | +8.71 | |||
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున డి.వి.సుబ్బారావు పోటీ చేస్తున్నాడు.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో రెండు సార్లు (1999 మరియు 2004) బాపట్ల లోక్సభ నుంచి ఎన్నికైన దగ్గుబాటి పురంధేశ్వరి పోటీలో ఉంది.[2] బాపట్ల నియోజకవర్గం పునర్విభజనలో ఎస్సీలకు రిజర్వ్ కావడంతో పురంధేశ్వరికి స్థానచలనం కలిగింది. ఈ ఎన్నికలలో దగ్గుపాటి పురందరేశ్వరి సమీప ప్రత్యర్థి ఐన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుపై విజయం సాధించారు.
| అభ్యర్థి (పార్టీ) | పొందిన ఓట్లు |
|---|---|
| దగ్గుపాటి పురందరేశ్వరి (కాంగ్రెస్) | 3,68,812 |
| పల్లా శ్రీనివాసరావు ( ప్రజారాజ్యం) | 3,02,126 |
2014 ఎన్నికలు
| సార్వత్రిక ఎన్నికలు:2014 - విశాఖపట్నం | |||||
|---|---|---|---|---|---|
| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
| భాజపా | కంభంపాటి హరిబాబు | 5,66,832 | 48.71 | +45.71 | |
| వై.కా.పా | వై.ఎస్.విజయమ్మ | 4,76,344 | 40.94 | +40.94 | |
| కాంగ్రెస్ | బొల్లిసెట్టి సత్యనారాయణ | 50,632 | 4.35 | -32.08 | |
| బసపా | ఇమండి వెంకట కూర్మారావు | 14,947 | 1.28 | +0.41 | |
| JSAP | సబ్బం హరి | 6,644 | 0.57 | +0.57 | |
| NOTA | None of the Above | 7,329 | 0.63 | +0.63 | |
| మెజారిటీ | 90,488 | 7.78 | +1.20 | ||
| మొత్తం పోలైన ఓట్లు | 11,63,558 | 67.54 | -5.41 | ||
| INC పై బి.జె.పి విజయం సాధించింది | ఓట్ల తేడా | +12.28 | |||
మూలాలు
- ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
- ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
