రెడ్డి రాజవంశం

రెడ్డిలు రాజుల ప్రధానంగా కొండవీడుి, రాజధాని చేసుకుని తీరాంధని ప్రాంతాల ప్రతినిధులుగా పరిపాలించారు.

రెడ్డి రాజ్యం
[[కాకతీయ సామ్రాజ్యం|]]
1325  1448 [[విజయనగర సామ్రాజ్యం|]]
 

రాజధాని అద్దంకి (initial)
కొండవీడు
రాజమహేంద్రవరం
భాష(లు) తెలుగు
మతము హిందూ మతం
Government రాచరికం
Historical era మధ్య యుగ భారతదేశం
 - ఆవిర్భావం 1325
 - పతనం 1448

రెడ్డి రాజ్యస్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి.

కొండవీటి రెడ్డిలు

ప్రోలయ వేమారెడ్డి 1325 నుంచి 1353 వరకు

అనపోతారెడ్డి 1353 నుంచి 1364 వరకు

అనవేమారెడ్డి 1364 నుంచి 1386 వరకు

కుమార గిరిరెడ్డి 1386 నుంచి 1402 వరకు

పెదకోమటి వేమారెడ్డి 1402 నుంచి 1420 వరకు

రాచవేమారెడ్డి 1420 నుంచి 1424 వరకు

రెడ్డిల రచనలు, బిరుదులు

సర్వజ్ఞచక్రవర్తి బిరుదుగల పెదకోమటి వేమారెడ్డి సాహిత్య చింతామణి, సంగీత చింతామణి, శృంగార దీపిక అను గ్రంథాలను రచించాడు.

వసంత రాజీయం గ్రంథాన్ని రచించిన కుమారగిరిరెడ్డికి కర్పూర వసంతరాయలు అనే బిరుదు ఉంది.

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.