భారతదేశం విడిచిపో ఉద్యమం

భారతదేశం విడిచిపో (ఆంగ్లంలో Quit India; హిందీలో भारत छोडो) అనేది భారత స్వాతంత్ర్య సంగ్రామంలో దేశ వ్యాప్తంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చేపట్టిన అవిధేయతా ఉద్యమము. అహింస, సహాయ నిరాకరణ మూల సూత్రాలుగా సాగిన ఈ ఉద్యమం ప్రపంచ దృష్టిని కూడా భారతదేశం వైపు ఆకర్షించింది. గాంధీజీ ప్రసంగంలో ఇచ్చిన చేయండి లేదా చావండి అనే పిలుపుతో ఈ ఉద్యమం 1942 ఆగస్టులో ప్రారంభమైనది. దీనినో ఆగస్టు విప్లవ ఉద్యమం అని కూడా పిలుస్తారు.

ప్రసార మాధ్యమాలలో క్విట్ ఇండియా

మూలాలు

    బయటి లంకెలు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.