భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం

భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని మణుగూరులో నెలకొల్పబడిన విద్యుత్ కేంద్రం. తెలంగాణా పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలోని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ఒకటైన ఈ విద్యుత్ కేంద్రం 2 యూనిట్లలో 1,080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించబడుతుంది.[1][2]

భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం
భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం
దేశంభారతదేశం
ఎక్కడ ఉందీ?మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం,
అక్షాంశ రేఖాంశాలు17.937255°N 80.81852°E / 17.937255; 80.81852
స్థితినిర్మాణంలో ఉంది
Owner(s)TSGENCO

ప్రారంభం

2015, మార్చి 28న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నిర్మిస్తున్న మొదటి విద్యుత్ ప్లాంటైన ఈ విద్యుత్ కేంద్రాన్ని బీహెచ్ఈఎల్ (BHEL) నిర్మిస్తుంది.[3]

2017, మార్చి 15న ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతిని వచ్చింది. 2019 నాటికి మొదటి విభాగాన్ని పూర్తి చేసేందుకు పనులను ప్రారంభమయ్యాయి.

సామర్థ్యం

దశయూనిట్ సంఖ్యస్థాపన సామర్థ్యం (మెగావాట్స్)ప్రారంభ తేదిస్థితి
దశ I11080మార్చి 28, 2015నిర్మాణంలో ఉంది

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. సాక్షి, ఎడ్యుకేషన్ (17 June 2017). "తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగం". Archived from the original on 24 October 2018. Retrieved 1 November 2018.
  2. ఈనాడు, టీఎస్‌పీఎస్సీ. "తెలంగాణలో విద్యుత్‌ ప్రాజెక్టులు". Archived from the original on 29 October 2018. Retrieved 1 November 2018.
  3. "Lay foundation stone for Manuguru power plant". Retrieved 1 November 2018.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.