బేగం హజరత్‌ మహల్‌ ప్రకటన

1858 నంవంబరు 1న ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనను రద్దుచేసి, ఇండియా ప రి పాలనా బాద్య తను స్వీకరించిన విక్టోరియ రాణి దేశీ పాలకులను, సంస్థానాధీశులను మంచి చేసుకోడనికి ఒక ప్రకటన విడుదాల చేసింది. ఆ ప్రకటనకు ప్రతిగా అవధ్‌ మహారాణి బేగం హజరత్‌ మహల్‌, అవధ్‌ రాజుగా ప్రకంచబడిన తన కుమారుడెన బిర్జిస్‌ ఖదిర్‌ పేరిట ఒక చారిత్రాత్మక ప్రకటన విడుదాల చేశారు. ఈ ప్రకటనలో స్వదేశీయుల పట్ల, స్వదేశీ సంస్థానాధీశుల పట్ల, స్వదేశీ పాలకుల స్వదేశీయుల మత విశ్వాసాల పట్ల ఆంగ్లేయులు ఎంత మోసపూరితంగా. ప్రవర్తిస్తున్నారో ప్రశ్నిస్తూ విక్టోరియా ప్రకటనకు దీటుగా తాను 1858 డిసెంబరు 31న ఒక ప్రకటన విడుదాల చేశారు. ఆ చారిత్మ్రాక ప్రకటన పూర్తి పాఠం ఆంగ్లంలో ఈ విధాంగా ఉంది . సంపూర్ణ స్పష్టమైన; మరియు కొన్ని మూఢ ప్రజలు, ప్రకటనతో నిజమైన అర్థాన్ని అర్థం కాని క్రమంలో అందువలన మేము, ఎప్పుడూ గౌరవించే ప్రభుత్వంతో, గొప్ప పరిశీలనతో ఔడె ప్రజల తల్లిదండ్రులు, ప్రస్తుతం ప్రకటనతో చాపి దూరంగా జరిగింది చీఫ్ పాయింట్లు నిజమైన వస్తువుకు బహిర్గతం, మరియు మా విషయాలను వారి గార్డు ఉంచవచ్చు.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.