ఫకృద్దీన్ అలీ అహ్మద్

ఫక్రుద్దీన్ అలీ అహమద్ (మే 13, 1905ఫిబ్రవరి 11, 1977) భారతదేశానికి ఐదవ రాష్ట్రపతిగా 1974 నుండి 1977 వరకూ పనిచేసాడు.[1][2] ఫక్రుద్ధీన్ 1905, మే 13ఢిల్లీలో జన్మించాడు. అత్యధికంగా ఆర్డినెన్సులు జారీచేసిన రాష్ట్రపతిగా రికార్డులకెక్కాడు. స్వతంత్రోధ్యమకాలంలో చురుకుగా పాల్గొన్న ఫక్రుద్దీన్ 1966 నుండి రాష్ట్రపతి అయ్యేంతవరకూ కేంద్రమంత్రిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా పదవిలో ఉన్నపుడే 11.02.1977 న మరణించాడు.

ఫక్రుద్దీన్ అలీ అహమద్ సమాధి
ఫకృద్దీన్ అలీ అహ్మద్

పదవీ కాలము
24 ఆగస్టు 1974  11 ఫిబ్రవరి 1977
ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ
ఉపరాష్ట్రపతి బసప్ప దానప్ప జట్టి
ముందు వి. వి. గిరి
తరువాత బసప్ప దానప్ప జట్టి (తాత్కాలిక)

వ్యక్తిగత వివరాలు

జననం (1905-05-13) 1905 మే 13
ఢిల్లీ, బ్రిటీష్ ఇండియా
(ప్రస్తుత భారత దేశము)
మరణం 1977 ఫిబ్రవరి 11 (1977-02-11)(వయసు 71)
కొత్త ఢిల్లీ, ఢిల్లీ, భారత దేశము
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి బేగం అబిదా అహ్మద్
సంతానము 3
పూర్వ విద్యార్థి సెయింట్ కేథరీన్స్ కళాశాల, కేంబ్రిడ్జి
సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, ఢిల్లీ
వృత్తి న్యాయవాది
మతం ఇస్లాం

మూలాలు

  1. Former Presidents ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్.
  2. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (1905-1977): జీవిత చరిత్ర ఆర్.ఆర్.టి.సి., సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (భారత దేశం)]].

ఇవి చూడండి

  • ఎం.ఎ.నాయుడు రాసిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, 1975
  • అత్తర్ చంద్ రాసిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, 1975.
  • జనక్ రాజ్ జై (2003). "ఫక్రుద్దీన్ అలీ అహ్మద్". ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా, 1950-2003. దయ బుక్స్. p. 101. ISBN 81-87498-65-X.

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.