ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ భారతదేశంలో సినీ నిర్మాణ సంస్థ. ఈ సంస్థ అధిపతి అనుమోలు వెంకటసుబ్బారావు. ఈ సంస్థ మొదటి చిత్రం ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన పెంపుడు కొడుకు.
నిర్మించిన సినిమాలు
- పోలీస్ బ్రదర్స్ (1994)
- గోల్ మాల్ గోవిందం (1992)
- తల్లిదండ్రులు (1991)
- ప్రెసిడెంట్ గారి అబ్బాయి (1987)
- నాయకుడు వినాయకుడు (1980)
- కమలమ్మ కమతం (1979)
- ఆలుమగలు (1977)
- అర్ధాంగి (1977)
- అల్లుడొచ్చాడు (1976)
- అత్తవారిల్లు (1976)
- పల్లెటూరి బావ (1973)
- భార్యాబిడ్డలు (1971)
- ఆదర్శ కుటుంబం (1969)
- బ్రహ్మచారి (1968)
- నవరాత్రి (1966)
- మనుషులు మమతలు (1965)
- పునర్జన్మ (1963)
- కులగోత్రాలు (1962)
- భార్యాభర్తలు (1961)
- ఇల్లరికం (1959)
- వీరప్రతాప్ (1958)
- పెంపుడు కొడుకు (1953)
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.