పవని నిర్మల ప్రభావతి

పవని నిర్మల ప్రభావతి అగ్రశ్రేణి కథా, నవలా రచయిత్రి. ఈమె 1933, మార్చి 12వ తేదీన ఒంగోలులో విప్పగుంట వెంకట నరసింహారావు, సరస్వతమ్మ దంపతులకు జన్మించింది[1]. ఈమె ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదువుకుంది. ఈమె భర్త పేరు పవని శ్రీధరరావు.

రచనలు

కథాసంపుటాలు

  1. అనాథ
  2. ఎదలో ముల్లు
  3. నాగరికత నవ్వుతోంది
  4. పాలఘాటు పిల్ల
  5. భగవాన్ నేనేమీ కోరను
  6. స్త్రీ
  7. హనీమూన్

నవలలు

  1. శలభాలు
  2. ఉదయకిరణాలు
  3. శాపగ్రస్తులు
  4. రాలినపూలు
  5. ఓ జరుగుతున్న కథ
  6. నాలుగిళ్ల లోగిలి
  7. శేషప్రశ్నలు
  8. పాములూ నిచ్చెనలూ
  9. ముగింపేమిటి?
  10. కప్పలు
  11. మండోదరి మళ్ళీ పుట్టింది
  12. మనుషులు మనసులు
  13. మనస్తత్వాలు
  14. పంజర కీరాలు
  15. సప్తవర్ణాలు
  16. శిథిలాల నుండి శిఖరాలకు
  17. ఈ జీవిత సంధ్యాసమయంలో

ఆధ్యాత్మికం

  1. భవాని సౌందర్యలహరి[2]
  2. శివదూతీ! సప్తశతీ!
  3. శ్రీ లలితానామ సహస్ర స్త్రోత్ర సర్వస్వం
  4. శ్రీ శిరిడీ సాయినాథ భాగవతము

కథలు

ఆమె వ్రాసిన కథలు వివిధ పత్రికలలో ప్రచురింపబడినవి.[3]

  • అద్దంలో ప్రతిబింబాలు [4]
  • అనాథ
  • అనామిక పుస్తకం
  • అభిమాన సినీతార [5]
  • అమ్మా... యువ మాసం
  • అలవాటైన స్వర్గం జాగృతి
  • ఆద్యంతాల మధ్య పుస్తకం-ప్రత్యేకం
  • ఆఫ్టర్ థర్టీపైస్-జ్యోతి
  • ఆశాకిరణం పుస్తకం-ప్రత్యేకం
  • ఆస్తి నాస్తి

మరణం

మూలాలు

  1. ఒంగోలు జిల్లా రచయితల మహాసభలు ప్రారంభ సంచిక, సంపాదకుడు- నాగభైరవ కోటేశ్వరరావు - జూన్ 1971- పుట 90
  2. పవని నిర్మల ప్రభావతి (1994). భవాని సౌందర్యలహరి (1 ed.). విజయవాడ: పవని నిర్మలప్రభావతి. Retrieved 17 March 2015.
  3. కథానిలయం లో
  4. కథానిలయం వెబ్‌సైట్లో కథ
  5. కథానిలయంలో ప్రతి
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.