పట్నం వచ్చిన పతివ్రతలు

పట్నం వచ్చిన పతివ్రతలు 1982 లో మౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా. చిరంజీవి, మోహన్ బాబు, రాధిక, గీత ఇందులో ప్రధాన పాత్రధారులు.

పట్నం వచ్చిన పతివ్రతలు
దర్శకత్వంమౌళి
నిర్మాతఅట్లూరి రాధాకృష్ణ మూర్తి, కొమ్మన నారాయణ రావు
రచనజంధ్యాల, కాశీ విశ్వనాథ్ (సంభాషణలు)
నటులుచిరంజీవి,
మోహన్ బాబు ,
రాధిక
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ
శ్రీనివాస ప్రొడక్షన్స్
విడుదల
1982
భాషతెలుగు

తారాగణం

  • చిరంజీవి
  • మోహన్ బాబు
  • రాధిక
  • గీత
  • రావు గోపాలరావు
  • నూతన్ ప్రసాద్
  • రమాప్రభ
  • నిర్మల
  • శకుంతల
  • శివరంజని
  • ఆనంద్ మోహన్
  • పొట్టి ప్రసాద్
  • చిట్టిబాబు
  • థమ్
  • సత్తిబాబు
  • నరసింహన్
  • రమణ
  • బాలాజీ
  • సురేష్
  • సాహుల్
  • భాస్కర్
  • జయవాణి
  • జయశీల
  • లక్ష్మి షా

మూలాలు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.