తిరువయ్యూరు

తిరువయ్యూరు తమిళనాడు రాష్ట్రం తిరువయ్యూరు జిల్లాకేంద్రము. ఈపురాతన చోళరాజ్య పట్టణం శ్రీత్యాగరాజస్వామి ఆలయమునకు మరియు ఏప్రిల్ నెలలో జరిగే రథోత్సవానికి ప్రసిద్ధి గాంచింది. ఈ పట్టణమే కర్ణాటక సంగీత త్రయానికి జన్మస్థానం. ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి మాసములో త్యాగరాజస్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని "త్యాగరాజ ఆరాథన ఉత్సవాలలొ" దేశవ్యాప్తంగా ఉన్న సంగీతవిధ్వాంసులు పాల్గొని త్యాగరాజస్వామి వారి " పంచరత్నల"ను గానం చేస్తారు.

  ?Tiruvarur
తమిళనాడు  భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 10.77°N 79.65°E / 10.77; 79.65
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 3 మీ (10 అడుగులు)
జిల్లా(లు) Tiruvarur జిల్లా
[[:వర్గం:Tiruvarur జిల్లా గ్రామాలు|గ్రామాలు]]

}} -->

జనాభా 56 (2001 నాటికి)
Municipal Chairperson K. Thennan[1]

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.