తిరుపుళ్ళమ్

తిరుపుళ్ళమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరుపుళ్ళం
తిరుపుళ్ళం
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
ప్రదేశము
దేశము:India
రాష్ట్రం:తమిళనాడు
జిల్లా:తంజావూరు
ప్రదేశము:Pullabhoothangudi, కుంభకోణం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:Valvil Ramar(విష్ణు)
ప్రధాన దేవత:Potramaraiyal(లక్ష్మీదేవి)
పుష్కరిణి:జటాయు
విమానం:సోపాన విమానం
కవులు:తిరుమంగై ఆళ్వార్
నిర్మాణ శైలి మరియు సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ద్రవిడ శిల్పకళ

విశేషాలు

శ్రీరామచంద్రుడు జటాయువునకు ప్రత్యక్షమై మోక్షము నిచ్చిన స్థలమిది. స్వామిని స్తుతుస్తూ శ్రీ వేదాంత దేశికులచే "పరమార్థ స్తుతి" అను స్తోత్రమును అనుగ్రహించబడింది.. తొండరడిప్పొడి యాళ్వార్ల అవతారస్థలమైన "మణ్ణబ్గుడి" ఈ దివ్యదేశమునకు అతి సమీపములో గలదు. 1 కి.మీ దూరములో తిరువాదనూర్ దివ్య దేశము ఉంది.

సాహిత్యం

శ్లో. శ్రీ గృధ్రాభిధ తీర్థ సుందర తటే భోగేశయ ప్రాజ్మఖ:
  పుళ్లంపూద పురే తు శోభసపదం వైమాన మభ్యాగత: |
  శ్రీమాన్ వల్విలిరామ నామక విభు: పొత్తామరాఖ్య ప్రియ:
  గృధ్రేంద్రాక్షి పదం కలిఘ్న వచసాం పాత్రం తు రారాజతే:

పాశురం

  అఱివదయాన న్తె త్తులగుముడై యానెనై యాళుడై యాన్‌
  కుఱియ మాణురువాగియ కూత్తన్ మన్నియమరుమిడమ్;
  నఱియ మలర్‌మేల్ శురుమ్చార్క వెழிలార్ మఇజై నడమాడ
  పొఱిగొళ్ శిఱై వణ్డిశై పాడుమ్‌ పుళ్లమ్‌బూదబ్గుడిదానే
  తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొழி 5-1-1

చేరే మార్గం

స్వామిమలై-తిరువైకావూర్ టౌను బస్ మార్గములో స్వామిమలైనుండి 5 కి.మీ దూరములో నున్నది. ఈ సన్నిధి అహోబిల మఠంవారి నిర్వాహములో నున్నది. మఠములో తగిన వసతులు గలవు.

వివరాలు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
వల్ విల్లి రాములు పొత్తామరైయాళ్ తాయార్ గృధ్ర తీర్థము తూర్పు ముఖము భుజంగ శయనము తిరుమంగై ఆళ్వార్ శోభన విమానం జటాయువునకు ప్రత్యక్షము

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.