తిరుపుళ్ళమ్
తిరుపుళ్ళమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
| తిరుపుళ్ళం | |
|---|---|
![]() తిరుపుళ్ళం Location in Tamil Nadu | |
| భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
| ప్రదేశము | |
| దేశము: | India |
| రాష్ట్రం: | తమిళనాడు |
| జిల్లా: | తంజావూరు |
| ప్రదేశము: | Pullabhoothangudi, కుంభకోణం |
| ఆలయ వివరాలు | |
| ప్రధాన దైవం: | Valvil Ramar(విష్ణు) |
| ప్రధాన దేవత: | Potramaraiyal(లక్ష్మీదేవి) |
| పుష్కరిణి: | జటాయు |
| విమానం: | సోపాన విమానం |
| కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
| నిర్మాణ శైలి మరియు సంస్కృతి | |
| వాస్తు శిల్ప శైలి : | ద్రవిడ శిల్పకళ |
విశేషాలు
శ్రీరామచంద్రుడు జటాయువునకు ప్రత్యక్షమై మోక్షము నిచ్చిన స్థలమిది. స్వామిని స్తుతుస్తూ శ్రీ వేదాంత దేశికులచే "పరమార్థ స్తుతి" అను స్తోత్రమును అనుగ్రహించబడింది.. తొండరడిప్పొడి యాళ్వార్ల అవతారస్థలమైన "మణ్ణబ్గుడి" ఈ దివ్యదేశమునకు అతి సమీపములో గలదు. 1 కి.మీ దూరములో తిరువాదనూర్ దివ్య దేశము ఉంది.
సాహిత్యం
శ్లో. శ్రీ గృధ్రాభిధ తీర్థ సుందర తటే భోగేశయ ప్రాజ్మఖ:
పుళ్లంపూద పురే తు శోభసపదం వైమాన మభ్యాగత: |
శ్రీమాన్ వల్విలిరామ నామక విభు: పొత్తామరాఖ్య ప్రియ:
గృధ్రేంద్రాక్షి పదం కలిఘ్న వచసాం పాత్రం తు రారాజతే:
పాశురం
అఱివదయాన న్తె త్తులగుముడై యానెనై యాళుడై యాన్
కుఱియ మాణురువాగియ కూత్తన్ మన్నియమరుమిడమ్;
నఱియ మలర్మేల్ శురుమ్చార్క వెழிలార్ మఇజై నడమాడ
పొఱిగొళ్ శిఱై వణ్డిశై పాడుమ్ పుళ్లమ్బూదబ్గుడిదానే
తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొழி 5-1-1
చేరే మార్గం
స్వామిమలై-తిరువైకావూర్ టౌను బస్ మార్గములో స్వామిమలైనుండి 5 కి.మీ దూరములో నున్నది. ఈ సన్నిధి అహోబిల మఠంవారి నిర్వాహములో నున్నది. మఠములో తగిన వసతులు గలవు.
వివరాలు
| ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
|---|---|---|---|---|---|---|---|
| వల్ విల్లి రాములు | పొత్తామరైయాళ్ తాయార్ | గృధ్ర తీర్థము | తూర్పు ముఖము | భుజంగ శయనము | తిరుమంగై ఆళ్వార్ | శోభన విమానం | జటాయువునకు ప్రత్యక్షము |
