తకళి శివశంకర పిళ్ళై
తకళి శివశంకర పిళ్ళై(మలయాళం:തകഴി ശിവശങ്കര പിള്ള)(17 ఏప్రిల్ 1912 - 10 ఏప్రిల్ 1999) ప్రముఖ మలయాళ నవలా రచయిత మరియు కథా రచయిత[1]. ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన శివశంకర పిళ్ళై భారతీయ సాహిత్య రంగంలో ప్రసిద్ధి పొందారు[2]. ఆయన సుమారు 600 లఘు కథలు మరియు నవలలు వ్రాసారు. ఆయన ప్రముఖ రచనలలో "కాయర్" మరియు "చెమ్మీన్(నవల) ప్రసిద్ధమైనవి.
| Thakazhi Sivasankara Pillai | |
|---|---|
![]() | |
| పుట్టిన తేదీ, స్థలం | 1912 ఏప్రిల్ 17 Thakazhy, Alleppey, |
| మరణం | 1999 ఏప్రిల్ 10 (వయసు 86) Thakazhi, Alappuzha, కేరళ, |
| కలం పేరు | Thakazhi |
| జాతీయత | Indian |
| రచనా రంగం | Novel, Short story |
| విషయం | Social aspects |
| సాహిత్య ఉద్యమం | Realism |
| ప్రభావం | Guy de Maupassant, Karl Marx, Sigmund Freud |
వ్యక్తిగత జీవితం
పురస్కారాలు
మూలాలు
- "Thakazhi Sivasankara Pillai" at Encyclopædia Britannica
- "Jnanpith Laureates Official listings". Jnanpith Website.
- Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3723: bad argument #1 to 'pairs' (table expected, got nil).
- Press Trust of India. "A literary colossus, Thakazhi helped Malayalam literature break colonial mould".
- Venu Menon. "Pantheon Revisited: Thakazhi".
- cherian m t. "Thakazhi museum:".
- P. K. Thilak. "Female characters in Thakazhi's literature" (in Malayalam).CS1 maint: Unrecognized language (link)
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
