జి.వి.మావలాంకర్
గణేశ్ వాసుదేవ్ మావలాంకర్ లేదా గణేశ్ వసుదేవ్ మవళంకర్ : Ganesh Vasudev Mavalankar (నవంబరు 27, 1888 – ఫిబ్రవరి 27, 1956) ప్రజాదరణ పేరు దాదాసాహెబ్ , ఒక స్వాతంత్ర్యసమర యోధుడు, కేంద్ర రాజ్యాంగ సభ యొక్క అధ్యక్షుడిగా 1946 నుండి 1947 వరకు వున్నాడు. స్వతంత్ర భారత లోకసభ యొక్క మొదటి స్పీకరు. ఇతడి కుమారుడు పురుషోత్తమ మావలాంకర్ ఆతరువాత లోక్సభ సభ్యుడిగా గుజరాత్ నుండి ఎన్నికైనాడు.
| గణేశ్ వాసుదేవ్ మావలాంకర్ | |||
![]() జి.వి.మావళంకర్ | |||
1st లోక్ సభ స్పీకరు | |||
| పదవీ కాలము 15 మే 1952 – 27 ఫిబ్రవరి 1956 | |||
| ముందు | లేరు | ||
|---|---|---|---|
| తరువాత | ఎం.ఏ.అయ్యంగార్ | ||
| నియోజకవర్గము | Ahmedabad | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | నవంబరు 27, 1888 బరోడా | ||
| మరణం | ఫిబ్రవరి 27, 1956 అహ్మదాబాదు | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జాతీయ కాంగ్రెసు | ||
| మతం | హిందూ | ||
| 5 జూలై, 2009నాటికి | |||
మూలాలు
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

