చీపురుపల్లి

చీపురుపల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన జనగణన పట్టణం.[1]

చీపురుపల్లి
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 535 128
ఎస్.టి.డి కోడ్

శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి జాతర మహోత్సవం మార్చి 3 ఆదివారం నుండి. మూడు రోజులపాటు నిర్వహించబడుతున్నది.[2] ఆలయకమిటీ ఛైర్మన్ జి.వాసుదేవరావు అమ్మవారికి తొలిపూజ జరిపి జాతరను ప్రారంభించారు. ఈ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ప్రభలు కట్టుకుని మేళతాళాలతో ఆలయానికి తరలి వచ్చారు.

శాసనసభ నియోజకవర్గం

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 63,408 - పురుషులు 31,498 - స్త్రీలు 31,910

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.