చింతలపల్లి సంజీవి
"చింతలపల్లి సంజీవి" మహబూబ్ నగర్ జిల్లా లోని ఒకనాటి వనపర్తి సంస్థానంలో ఆస్థాన కవిగా పనిచేశాడు. క్రీ.శ. 1734 ప్రాంతానికి చెందినవాడు. చంద్రాంగదోపాఖ్యానం అను గ్రంథాన్ని రచించాడు.[1].
మూలాలు
- సమగ్ర ఆంధ్ర సాహిత్యం,12 వ సంపుటం, కడపటిరాజుల యుగం,రచన:ఆరుద్ర, ఎమెస్కో, సికిందరాబాద్,1968, పుట-34
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
