ఓం నమో వేంకటేశాయ

ఓం నమో వేంకటేశాయ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, అనుష్క శెట్టి, ప్రగ్య జైస్వాల్ తదితరులు నటించిన 2017 నాటి భక్తి రస చిత్రం.

ఓం నమో వేంకటేశాయ
ఓం నమో వేంకటేశాయ
దర్శకత్వంకె.రాఘవేంద్రరావు
నిర్మాతఎ.మహేశ్ రెడ్డి
రచనజె.కె.భారవి
ఆధారంహాథీరాం బాబా జీవిత గాథ
నటులుఅక్కినేని నాగార్జున, జగపతి బాబు, అనుష్క శెట్టి, ప్రగ్యా జైస్వాల్, సౌరభ్ జైన్, రావు రమేశ్
సంగీతంఎం.ఎం.కీరవాణి
దేశంభారత దేశం
భాషతెలుగు

కథ

రాజస్థాన్ బంజారా ప్రాంతంలో జన్మించిన రామ చిన్ననాటి నుంచి దేవుడిని చూడాలనే ఆశయంతో చిన్నతనంలోనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అనుభవానంద స్వామి అనే గురువు వద్ద శిష్యరికం చేసి ఓంకార మంత్రాన్ని పొందుతాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ కఠోర తపస్సు చేస్తూంటే వటపత్ర శాయిగా వచ్చిన విష్ణువు కనికరించి కనిపిస్తాడు. [1]

నటీనటులు

  • రామా/ హాథీరాం బావాజీ గా అక్కినేని నాగార్జున
  • వేంకటేశ్వర స్వామి గా సౌరభ్ జైన్
  • అనుష్క
  • గోవింద రాజులు గా రావు రమేష్
  • సంపత్ రాజ్
  • వెన్నెల కిషోర్
  • గుండు సుదర్శన్
  • అనుభవానంద స్వామి గా సాయికుమార్
  • బ్రహ్మానందం
  • సుధీర్
  • రాంప్రసాద్

మూలాలు

  1. సతీష్ రెడ్డి. "ఓం నమో వేంకటేశాయ మూవీ రివ్యూ". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 5 March 2017.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.