ఎక్కిరాల వేదవ్యాస

ఎక్కిరాల వేదవ్యాస 1934 ఆగష్టు 13 వ తేదీన ఆంధ్రప్రదేశ్ కు చెందిన బాపట్ల లో అనంతాచార్యులు మరియు బుచ్చమ్మ దంపతులకు జన్మించిరి. ఆంధ్ర దేశంలో ఆధ్యాత్మిక ప్రభంజనాన్ని సృష్టించారు. ఐ.ఏ.ఎస్ అధికారిగా ఉన్నత బాధ్యతలు నిర్వహిస్తూనే 150కి పైగా గ్రంథాలు రచించారు. అనేక పరిశోధన గ్రంథాలు రచించారు.ఎన్నో భక్తి సంబంధ ఉపన్యాసాలు ఇచ్చారు."శుభవార్త" అనే భక్తి-జోతిష్య-మాసపత్రిక కూడా నడుపుతున్నారు. అక్టోబరు 03, 2014 న మరణించారు.

ఎక్కిరాల వేదవ్యాస
ఎక్కిరాల వేదవ్యాస
జననంఎక్కిరాల వేదవ్యాస
1934 ఆగష్టు 13
ఆంధ్రప్రదేశ్ కు చెందిన బాపట్ల
మరణం2014 అక్టోబరు 03
వృత్తిఐ.ఏ.ఎస్ అధికారి
ప్రసిద్ధిఆధ్యాత్మిక గురువు,రచయిత, పరిశోధకుడు
తండ్రిఅనంతాచార్యులు
తల్లిబుచ్చమ్మ

రచనలు

  • 1.మహాభారత కాలనిర్ణయం.
  • 2.ప్రాచీన భగవద్గీత.
  • 3.ఇండియాలో జీసస్.
  • 4.శంభల ప్రభు
  • 5.హస్త సాముద్రికము.
  • 6.మంత్ర శాస్త్ర రహస్యాలు.
  • 7.1999 కలియుగాంతం-కాల జ్ఞానం-1
  • 8.1999 కలియుగాంతం-కల్కిభగవానుడు-2
  • 9.1999 కలియుగాంతం-"శాంభాల"-రహస్యాలు-3
  • 10.అణుయుగంలో హిందూమత౦.
  • 11.సాధన రహస్యాలు.

మూలాలు

    బయటి లంకెలు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.