ఆగ్రా
ఆగ్రా (ఆంగ్లం : Agra) (హిందీ : आगरा, ఉర్దూ : آگرا ), ఓ ప్రముఖ నగరం, ఉత్తరప్రదేశ్ లో, యమునా నది ఒడ్డున గలదు. మహాభారత కాలంలో దీని పేరు 'అగ్రబనా' లేదా స్వర్గం. టోలెమీ ప్రాచీన భౌగోళశాస్త్రజ్ఞుడు, తన ప్రపంచ పటంలో దీనిని ఆగ్రాగా గుర్తించాడు. ఈ నగరాన్ని నిర్మించిన వారి గురించి పలు కథనాలున్నాయి, కానీ ఎవరి ఆధీనంలో ఈ నగరముండినదో, ఈ విషయం మాత్రం చెప్పగలుగుతున్నారు. ఈ నగరం రాజా బాదల్ సింగ్ (1475) ఆధీనంలోనుండేది. పర్షియన్ కవి సల్మాన్ ప్రకారం రాజా జైపాల్ అనే రాజు ఆధీనంలో వుండేది, ఇతడికి మహమూద్ గజనీ నుండి సంక్రమించింది.[1] 1506లో సికందర్ లోఢీ పాలించాడు, తరువాత ఇది, మొఘల్ చక్రవర్తుల ఆధీనంలోకి వచ్చింది. ఇందులోని తాజ్ మహల్, ఆగ్రా కోట మరియు ఫతేపూర్ సిక్రీ మూడునూ యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశాలు గా, గుర్తింపబడ్డాయి.
| ?ఆగ్రా ఉత్తర ప్రదేశ్ • భారతదేశం | |
![]() View of ఆగ్రా, India | |
![]() | |
| అక్షాంశరేఖాంశాలు: 27.18°N 78.02°E | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
• 171 మీ (561 అడుగులు) |
| జిల్లా(లు) | ఆగ్రా జిల్లా |
| [[:వర్గం:ఆగ్రా జిల్లా గ్రామాలు|గ్రామాలు]] |
}} --> |
| జనాభా | 14,00,000 (2001 నాటికి) |
| కోడులు • పిన్కోడు • టెలిఫోను • వాహనం |
• 282 XXX • +0562 • UP-80 |
చరిత్ర
చూడదగిన ప్రదేశాలు
- తాజ్ మహల్
- ఆగ్రాకోట
- ఇతిమాద్-ఉద్- దులాహ్
- అక్బర్ సమాధి
- స్వామి భాగ్
- మన కామేశ్వర్ ఆలయం
- గురుకా తాల్
- జమా మసీద్
- చీనికాతుజా
- రాం భాగ్
- మరియం సమాధి
- మెహతా భాగ్
- కితం లేక్
- ముగల్ హెరిటేజ్ వాక్
- ది కాథదల్

తాజ్ మహల్, ఆగ్రా కోట నుండి.
ఆగ్రా కోట

అమర్ సింగ్ ద్వారం,
ఆగ్రాకోట లోని రెండు ద్వారాలలో ఒకటి.
ఆగ్రాకోట లోని రెండు ద్వారాలలో ఒకటి.
చిత్రమాలిక
మొఘల్ చక్రవర్తి అక్బర్ సమాధి, ఆగ్రా దగ్గర.- సొఆమీ బాగ్ సమధ్, దయాల్ బాగ్.
పంచమహల్ ఫతేపూర్ సిక్రీ.
మూలాలు
బయటి లింకులు
వెలుపలి లింకులు
| Wikimedia Commons has media related to ఆగ్రా. |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

