ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము
ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము[1] 2007 జూన్ 26 న ప్రారంభమైంది. పండ్ల ఉత్పత్తి పెంచటానికి, ఉత్పాదకత పెంపు, పండ్ల వ్యాపారాభివృద్ధికి ఈ విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది. ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము నుండి, పండ్లకి సంబంధించిన విభాగాలు దీనిలోకి మార్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో వెంకటరామన్నగూడెంలో దీని ముఖ్య కార్యాలయం ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా
| ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు |
|---|
మూలాలు
ఇవి కూడా చూడండి
- ఆంధ్ర ప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల జాబితా
- ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్యాసంస్థల జాబితా
- విశ్వవిద్యాలయము
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
